Category : ఆంధ్రప్రదేశ్
లులు మాల్తో ఏపీ ప్రభుత్వం MoU
లులు మాల్తో ఏపీ ప్రభుత్వం MoU AP: రాష్ట్రంలో లులు ఎంట్రీ ఖాయమైంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం లులు ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖ వేదికగా మల్లవెల్లి ఫుడ్...
తిరుమల అన్నప్రసాదంలో మార్పులు…
*తిరుమల అన్నప్రసాదంలో మార్పులు..* తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాల తయారీపై టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఒకపై మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని రైస్...
ఎపిలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి
*ఎపిలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి* *యాక్షన్ టెసా సిఇఓ వివేక్ జైన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ* విశాఖపట్నం: యాక్షన్ టెసా ఎండి & సిఇఓ వివేక్ జైన్...
బలపడుతున్న భారత్–జపాన్ పారిశ్రామిక బంధం
*బలపడుతున్న భారత్–జపాన్ పారిశ్రామిక బంధం* – *దేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్గా శ్రీసిటీ*♦️ – – *సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ శ్రీసిటీ ఎండీ*🔖 శ్రీసిటీ, నవంబర్ 14, 2025: ...
నవీన్ యాదవ్ కు గెలుపు ధ్రువీకరణ పత్రం
నవీన్ యాదవ్ కు గెలుపు ధ్రువీకరణ పత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో సాయిరాం...
3 లక్షల విలువైన అభివృద్ధి పనులు దాతృత్వం లో చేయించడం జరిగింది, వీటితో పాఠశాల రూపురేఖలు మారి పాఠశాల మరింత అందంగా పిల్లలని ఆకర్షించే విధంగా రూపుదిద్దుకోవడం జరిగింది
తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం కీలగరం పంచాయతీ నందు గల TASA FOODS PVT LTD- 3 వారు ఫౌండేషన్ స్కూల్ కీలగరం మరియు అంగన్వాడీ కేంద్రo నందు ” 3 లక్షల విలువైన...
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం తాడిపత్రి రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది...
శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని నాగార్జున శ్రీకాళహస్తి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇర్ల.రాజా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు
శ్రీకాళహస్తి ఫోటో రైట్ అప్… శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని నాగార్జున శ్రీకాళహస్తి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇర్ల.రాజా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు అక్కినేని అభిమానులు సంబరాలు శ్రీకాళహస్తి,...
మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం ఈరోజు రాజుల కండ్రిగ గ్రామం నందు పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొని...
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతదేహం తాడిపత్రి రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది...
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Visakhapatnam 14/11/2025 *30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* *ప్లీనరీ సదస్సుకు హాజరైన ఆర్మేనియా, సింగపూర్, మారిషస్, నేపాల్, అంగోలా, వెనిజులా దేశాలకు చెందిన...
సాగరమాల రహదారుల నిర్మాణంలో అదనపు సౌకర్యాల కోసం రూ.98 కోట్ల మంజూరు – ఎంపీ గురుమూర్తి
*సాగరమాల రహదారుల నిర్మాణంలో అదనపు సౌకర్యాల కోసం రూ.98 కోట్ల మంజూరు – ఎంపీ గురుమూర్తి* చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తుర్పుకనుపూర్ వరకు, అలాగే తుర్పుకనుపూర్ నుంచి పోర్ట్ సౌత్ గేట్ వరకు...
కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…
*కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన…* సత్యవేడు నియోజకవర్గంలోని నారా చంద్రబాబు నాయుడు,లోకేష్ బాబు ఆదేశాలతో నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కె.వి...
టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు….
టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు…. రాష్ట్ర డైరెక్టర్లకు జెబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానం… తిరుపతి, నవంబర్ 14: తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి వాటంతట అవే నామినేటెడ్ పదవులు వరిస్తాయని...
విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ
*విద్యుత్ ప్రమాద బాధితుడికి పరామర్శ* కేవిబిపురం మండలం కాట్రపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడు గురువారం విద్యుదాఘాతానికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న బాధితుడిని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ...
పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి
*పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి.* *కమిషనర్ ఎన్. మౌర్య.* నగరంలోని పుట్ పాత్ లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు....
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.
*పాట్నా :* *బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.* *196 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థుల ఆధిక్యం.. 44 సీట్లలో మహాగఠ్బంధన్ అభ్యర్థుల ఆధిక్యం.* *బిహార్లోని అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే పూర్తి ఆధిక్యం.*...
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, 2025 నవంబర్ 14 టీటీడీకి రూ.కోటి విరాళం విజయవాడకు చెందిన శ్రీ మోనిష్ వెంకట సత్య ప్రకాష్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా...
ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబుకు ఘన సన్మానం
*ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబుకు ఘన సన్మానం* *నాయుడుపేట)* ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు ను ఆయన మిత్రులు ఘనంగా సన్మానించారు. నాయుడుపేట పట్టణంలోని ఎస్సీ...
సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించండి
*సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించండి* ✍️ *విద్యుత్ శాఖ సీఎండీ శివశంకర్ ను కోరిన ఎమ్మెల్యే ఆదిమూలం* సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన విద్యుత్ సమస్యలను, రైతుల విద్యుత్ సమస్యలను...
ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. కాన్పూర్లో మరో డాక్టర్ అరెస్ట్
ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. కాన్పూర్లో మరో డాక్టర్ అరెస్ట్! ఎర్రకోట పేలుడు కేసులో కాన్పూర్లో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్ గతంలో పట్టుబడిన మహిళా డాక్టర్ షాహీన్తో నిరంతర సంప్రదింపులు ...
తితిదేకు త్వరలో ఏఐ చాట్ బాట్
*తితిదేకు త్వరలో ఏఐ చాట్ బాట్* *13 భాషల్లో సేవలందించేలా అడుగులు.* *అమెజాన్ సంస్థ టెండర్కు ఆమోదం.* తిరుమల : భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై తితిదే చర్యలు తీసుకుంటోంది....
ఏపీలో ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం
*ఏపీలో ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం* *ఏపీలో మసీదులకు ప్రతి నెలా రూ.5వేలు:సీఎం చంద్రబాబు* అమరావతి : ఆంధ్రరాష్ట్రం లోని ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు రూ.5వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు...
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ ‘చెవాలియర్’ పురస్కారం.
*ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ ‘చెవాలియర్’ పురస్కారం.* నవంబర్ 13న చెన్నైలో అవార్డు ప్రదానం తోట తరణిపై అభినందనల వెల్లువ. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్ట్ డైరెక్టర్, పద్మశ్రీ...
మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్!
*మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్!* హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల...
బీహార్కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐ.ఐ.టి. S.Yలో మణిపూర్లో చదువుకున్నారు
*బీహార్కు చెందిన రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐ.ఐ.టి. S.Yలో మణిపూర్లో చదువుకున్నారు. 53 సెకన్ల పాటు గూగుల్ను హ్యా*క్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్లు, ఇంజనీర్లు ఎక్కినా కోలుకోలేదు. హ్యా*క్కు కారణం కనుగొనబడలేదు....
సిరియా అధ్యక్షుడితో ట్రంప్ పరాచికాలు మామూలుగా లేవు!
సిరియా అధ్యక్షుడితో ట్రంప్ పరాచికాలు మామూలుగా లేవు! మీకు ఎంతమంది భార్యలని సిరియా అధ్యక్షుడిని ప్రశ్నించిన ట్రంప్ అల్-షరాకు పెర్ఫ్యూమ్ బహుమతిగా అందజేసిన ట్రంప్ ఇరువురి సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అమెరికా...
విశాఖ సదస్సుకు 3,500 మందితో భారీ భద్రత.. వైసీపీ విష ప్రచారాన్ని సహించం: హోంమంత్రి అనిత
విశాఖ సదస్సుకు 3,500 మందితో భారీ భద్రత.. వైసీపీ విష ప్రచారాన్ని సహించం: హోంమంత్రి అనిత విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రత సదస్సుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఉపేక్షించబోమన్న అనిత ...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో...
కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్ డ్రా చేసుకున్న నాగార్జున
కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్ డ్రా చేసుకున్న నాగార్జున TG: సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ...
బీసీలను మభ్యపెడుతున్న చంద్రబాబు:సాకేనరేష్ విమర్శ
*బీసీలను మభ్యపెడుతున్న చంద్రబాబు:సాకేనరేష్ విమర్శ* అనంతపురం :నవంబర్ 13: అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్ ప్లాన్, ఆదరణ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రోజుకు ఒక ప్రకటన చేస్తూ బీసీలను...
నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.
నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది. వారం రోజుల పాటు అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం...
వేమలపూడి చెరువు కట్టకు ప్రమాదం లేదు..?
*వేమలపూడి చెరువు కట్టకు ప్రమాదం లేదు..?* *అసత్య ప్రచారాలు నమ్మొద్దు* * పుకార్లను నమ్మొద్దంటున్న పోలీస్ అధికారులు మండలంలోని వేములపూడి చెరువు కట్ట తెగిపోయిందన్న వార్త పుకారుగా కె వి బి పురం పోలీస్...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
*ప్రజా సమస్యల పరిష్కార వేదిక…* *సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అనగా 14.11.25 ఉదయం 10:30 గంటలకు కేవీబీ పురం మండలం హెడ్ క్వార్టర్స్...
సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
*సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం* ఇప్పటికే ఏపీలో స్త్రీ శక్తి పథకం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకానికి రూ.400 కోట్ల నిధులను...
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్బాట్!
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్బాట్! శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్బాట్ను తేనున్న టీటీడీ అమెజాన్ వెబ్ సర్వీసెస్తో కలిసి ఏర్పాటు 13 భాషల్లో...
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. 45 రోజుల్లోనే అనుమతులిస్తాం.. చంద్రబాబు పిలుపు..
*ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. 45 రోజుల్లోనే అనుమతులిస్తాం.. చంద్రబాబు పిలుపు..* ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి...
పెద్దిరెడ్డి అడవి కబ్జా ? హెలికాఫ్టర్ నుంచి పవన్ వీడియో-మిథున్ రెడ్డి కౌంటర్..!
* పెద్దిరెడ్డి అడవి కబ్జా ? హెలికాఫ్టర్ నుంచి పవన్ వీడియో-మిథున్ రెడ్డి కౌంటర్..!* గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళం పేట అడవుల్లో...
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరదయ్యపాలెం మండలం లింగమ నాయుడు...
అరణియార్ లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా
*అరణియార్ లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా* ✍️ *మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *గురువారం ఎమ్మెల్యే చేతులు మీదుగా 6...
సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా ఆరాణీయర్ ప్రాజెక్టులో చేప పిల్లలు సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా ఆరాణీయర్ ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలిన...
లక్ష్ట్యాన్ని నిర్దేశించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగండి
*లక్ష్ట్యాన్ని నిర్దేశించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగండి.* – *జాగృతి యాత్రికులకు శ్రీసిటీ ఎండీ దిశానిర్దేశం.* శ్రీసిటీ, నవంబర్ 13, 2025: 👉లక్ష్ట్యాన్ని నిర్దేశించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న మీ కలలను సాకారం చేసుకోండంటూ జాగృతి యాత్రికులకు శ్రీసిటీ...
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ 2025 లో భాగంగా 1200 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో వాటిని గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తయారు
*ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ 2025 లో భాగంగా 1200 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో వాటిని గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తయారు...
ఘనంగా పడమటి ఆంజనేయస్వామి జాతర : మంత్రి వాకిటి శ్రీహరి
*ఘనంగా పడమటి ఆంజనేయస్వామి జాతర : మంత్రి వాకిటి శ్రీహర* జాతర పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి. డిసెంబర్ 02న జాతర ప్రారంభం నవంబర్ 30న కోనేరు ప్రారంభం జాతరకు వచ్చే...
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా
*మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాయుడుకాలని టిడిపి నాయకులు రంజిత్ రాయల్..* అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో నిన్నటి దినం పర్యటించిన...
విశాఖ సమ్మిట్లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి వి.శ్రీనివాసరావు డిమాండ్
*విశాఖ సమ్మిట్లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి* *వి.శ్రీనివాసరావు డిమాండ్* *రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుంది* *రైతులకు, ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోం* *విశాఖ సిఐఐ సమ్మిట్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమంపైనా...
రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం
తిరుపతి, రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట ప్రధాన...
పోషక ఆహారంతోనే పిల్లల శారీరక ఎదుగుదల సాధ్యం
పోషక ఆహారంతోనే పిల్లల శారీరక ఎదుగుదల సాధ్యం టాటా చారిటబుల్ ట్రస్ట్ న్యూట్రిషన్ అసోసియేటర్ సుప్రియ. పోషక ఆహారంతోనే పిల్లల శారీరక ఎదుగుదల సాధ్యమవుతుందని తిరుపతి జిల్లా సత్యవేడు టాటా చారిటబుల్ ట్రస్ట్ న్యూట్రిషన్...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
*తేది: 12/11/2025* *మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా* *కోటి సంతకాల సేకరణలో* *చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామం* *కోటి సంతకాల సేకరణకు హాజరైన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ & గూడూరు నియోజకవర్గ ఇంచార్జి...
తిరుపతి నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.. – జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుపతి నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఈ రోజు తిరుపతి...
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది...
పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి
పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి *చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు* *18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ* చిత్తూరు -13-11-25 ముఖ్యమంత్రి సహాయ నిధి.....
విద్యుత్ బాధిత కుటుంబానికి సిబ్బంది 85 వేల రూపాయలు ఆర్థిక సాయం.
విద్యుత్ బాధిత కుటుంబానికి సిబ్బంది 85 వేల రూపాయలు ఆర్థిక సాయం....
రైతుల యూరియా అవస్తల పరిష్కారానికి సహకారం
రైతుల యూరియా అవస్తల పరిష్కారానికి *సహకారం* అందించిన సింగిల్ విండో చైర్మెన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి రైతుల సేవలో సహకార సంఘం.. చైర్మెన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా పంపిణీ.. చైర్మెన్ చొరవపై...
ఈ – ఆటోలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
*ఈ – ఆటోలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్* తిరుపతి, నవంబర్ 13 : జిల్లాలోనీ అన్ని పంచాయితీలలో, గ్రామాల్లో పరిశుభ్రత ను మెరుగు పరిచే దిశగా.. చెత్త సేకరణ...
ఎమ్మెల్యే చేతులు మీదుగా ఆరణియార్ లో చేప పిల్లలు విడుదల
*రేపు ఎమ్మెల్యే చేతులు మీదుగా ఆరణియార్ లో చేప పిల్లలు విడుదల* *ఉ.10 గంటలకు జలాశయం లో 10 లక్షలు చేప పిల్లలు* ✍️ *ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి...
వేద పారాయణదార్ పోస్టులపై వైసీపీ నేతల సిగ్గుమాలిన గగ్గోలు
వేద పారాయణదార్ పోస్టులపై వైసీపీ నేతల సిగ్గుమాలిన గగ్గోలు *ప్రభుత్వానికి, టీటీడీ బోర్డు మెంబర్లకు ఫేక్ ఈ-మెయిల్ లు సృష్టించి ఫిర్యాదులు* *ఫేక్ “ఈ-మెయిల్ ఐడీ”లపై టీటీడీ నిఘా విభాగం విచారణ చేయాలి*...
మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే…
మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే.. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు...
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్స్ పంపిణి
ప్ర ప్రచురణార్థం/ కే వి బి పురం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్స్ పంపిణి కళ త్తూరు వరద ముంపు బాధిత పిల్లలకు ప్లేట్లు, వాటర్ బాటిల్స్ సిపిఎం పార్టీ...
బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి
బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి❗ *బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషీధరాజు అభినందన సభలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పుష్పరెడ్డి* *నిషీధరాజు అభినందన సభలో పుష్ప రెడ్డికి...
తెదేపా పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య గారితో భేటి అయిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు
*తెదేపా పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య గారితో భేటి అయిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు* గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు తితిదే పరకామణి లో జరిగిన దొంగతనం...
గ్రామ మండల అర్బన్ కమిటీల ప్రమాణ స్వీకారం …
గ్రామ మండల అర్బన్ కమిటీల ప్రమాణ స్వీకారం ..* నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు జరిగిన నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ గ్రామ,మండల కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ సభ్యులు...
లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం…
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి.. సిట్ విచారణకు సహకరిస్తున్న ధర్మారెడ్డి. భోలేబాబా, ఏఆర్ డెయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకారం కల్తీ...
సత్యవేడు లో భారీ నిరసన ర్యాలీ
*సత్యవేడు లో భారీ నిరసన ర్యాలీ* * మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనగా భారీ ర్యాలీ లో పాల్గొన్న సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్ వైఎస్ఆర్సిపి శ్రేణులు *వైఎస్ ఆర్ విగ్రహం...
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీల లెక్కింపు
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీల లెక్కింపు *15 రోజులకు రూ. 2,67,93,738ల ఆదాయం…* *215 గ్రాముల బంగారం, 3 కిలోల 320 గ్రాముల వెండి కానుకలు…* *403 యూఎస్ డాలర్లతో పాటు దుర్గమ్మకు భారీగా...
గౌరవనీయులైన శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది
పిచ్చాటూరు మండలం, తిరుపతి జిల్లా 12-11-2025. విషయము: *గౌరవనీయులైన శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం
*అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం* *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* *పిచ్చాటూరు లో పక్కా ఇల్లు గృహ ప్రవేశం, జాబ్ మేళా ప్రకటన* *నారాయణవనంలో చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ* *ఎంఈఓ కార్యాలయ...
తుపాన్ బాధిత చేనేతకార్మిక కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం…
తుపాన్ బాధిత చేనేతకార్మిక కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం… ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంచే చేనేత బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీఇటీవల తుపాన్ ప్రభావం కారణంగా ఉపాధి లేక అవస్తలు పడిన చేనేత కార్మికుల కుటుంబాలకి...
“నాడు విద్యా వ్యవస్థ – నేటి విద్యా వ్యవస్థ”
“నాడు విద్యా వ్యవస్థ – నేటి విద్యా వ్యవస్థ” జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం తేది: నవంబర్ 11 స్థలం: తిరుపతి భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ...
ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్
అందరికీ నమస్కారం, ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్ గా నా మీద నమ్మకముంచి నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...
ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం…
కొందరు ఎమ్మెల్యేల తీరుపై…ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం…వారు చెబితేనే పనులవుతాయా, పరిస్థితి చక్కదిద్దాలి-ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు..!! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొందరు ఎమ్మెల్యే...
వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు
సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారిని కలిసి నాగలాపురం ఎర్రచెరువు మరియు కాలువలు మరమ్మతులు చేసి నాగలాపురం రైతులును ఆదుకోవలసినదిగా వారి కి తెలియజేసితిమి. వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు మరియు...
సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి
*సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి* ✍️ *శ్రీసిటీ ఉన్న నేపథ్యంలో ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు తప్పనిసరి* ✍️ *సత్యవేడు రెవెన్యూ డివిజన్ కు సిఫార్సు చేస్తూ కలెక్టర్ ద్వారా ప్రతిపాదన* ✍️ *కలెక్టర్...
షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ
*షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ* ✍️ *మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఆర్థిక సాయం* ✍️ *కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీని కోరిన ఎమ్మెల్యే* విద్యుత్...
మొంథా తుఫాను వలన నీటమునిగిన వరి పంట
*మొంథా తుఫాను వలన నీటమునిగిన వరి పంట* *ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి* పులిచర్ల, నవంబర్ 01: మొంథా తుఫాను ప్రభావంతో పులిచర్ల మండలంలోని పోశంవారిపల్లె పంచాయతీ దిన్నుపాటివారిపల్లె గ్రామ రైతులు తీవ్రంగా...
అరిష్టం.. కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు!
*అరిష్టం.. కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు!* జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు...
వరద బాదిత రైతులకు పరామర్శ… అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా…
సత్యవేడు టీడీపీ పార్టీ కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి బీఏన్ కండ్రిగ మండల పర్యటన… వరద బాదిత రైతులకు పరామర్శ… అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా… సత్యవేడు గత కొద్దీ రోజులుగా కురుస్తున్న...
షరీఫ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
*షరీఫ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం* ✍️ *బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం బరోసా* ✍️ *బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం* మృతుడు షరీఫ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని...
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025 అక్టోబర్ 29 టీటీడీకి రూ.10 లక్షలు విరాళం హైదరాబాద్ కు చెందిన శ్రీమతి దుబా వరలక్ష్మీ అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,111 విరాళంగా...
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు తీవ్ర తుఫాన్ ప్రభావం కారణంగా జాతీయ రహదారులు...
పిచ్చాటూరు కాజువేను పరిశీలించిన డీఎస్పీ రవికుమార్*
*పిచ్చాటూరు కాజువేను పరిశీలించిన డీఎస్పీ రవికుమార్* పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు అరణియార్ వద్ద...
బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది
*బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది* *యాత్రికులు/భక్తు గమనించి సముద్ర తీరాలకు రావద్దు* *మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు, ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే తిరిగి వచ్చేయాలి* *ఏటువంటి...
చంద్రబాబుకు స్వార్థం – మాజీ ఐఏఎస్ ఆత్మకథలో సంచలన విషయాలు!
చంద్రబాబుకు స్వార్థం – మాజీ ఐఏఎస్ ఆత్మకథలో సంచలన విషయాలు! సుభాష్ చంద్ర గార్గ్. ఈ పేరుకు బ్యూరోక్రాట్ వర్గాల్లో మంచి పేరు ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న త స్థానాల్లో పని చేసిన...
వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించిన…
వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించిన… ఉమ్మడి జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, తొట్టం బేడు అక్టోబర్ 26,వైసిపి రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల...
తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం..
తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన చైర్మన్ మహేష్ యాదవ్… పాలకమండలి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆరణి తిరుపతి, అక్టోబర్ 26 : శ్రీ తాతయ్య...
రేపు (సోమవారం) ప్రజావాణి రద్దు
*రేపు (సోమవారం) ప్రజావాణి రద్దు* *ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్* రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ -26 జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (సోమవారం) ఈ నెల 27 వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు...
భారత్–రష్యా యూరియా ప్లాంట్:” ప్రపంచ మార్కెట్ను షాక్ చేసిన వ్యూహాత్మక మువ్
“భారత్–రష్యా యూరియా ప్లాంట్:” ప్రపంచ మార్కెట్ను షాక్ చేసిన వ్యూహాత్మక మువ్ ప్రపంచ రాజకీయ రంగంలో భారత్ మళ్లీ ఒక అద్భుతమైన చెస్ మూవ్ ఆడింది. ఈసారి లక్ష్యం ఆర్థిక స్వావలంబన మరియు వ్యూహాత్మక...
నాగరాజు అనే వ్యక్తి బైక్లో వస్తుండగా అదుపుతప్పి ఐరాల మండలం చిగరపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎగువ తవణంపల్లి మండలం అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి బైక్లో వస్తుండగా అదుపుతప్పి ఐరాల మండలం చిగరపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు...
మైంథా తుఫాన్ పై గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష,,,
మైంథా తుఫాన్ పై గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష,,, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచన, కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం...
తిరుచానూరు పవిత్రతను కాపాడండి
*తిరుచానూరు పవిత్రతను కాపాడండి* *-తిరుచానూరు హిందూ ధర్మ పరిరక్షణ సమితి* తిరుపతి రూరల్,అక్టోబర్ 26: పరమ పవిత్రమైన హిందూధర్మిక క్షేత్రం తిరుచానూరు పవిత్రతను కాపాడాలని కోరుతూ ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయం వద్ద తిరుచానూరు...
పోలీస్ కార్యాలయంలో రేపటి ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్’ (PGRS) రద్దు
||తిరుపతి జిల్లా పోలీస్ శాఖ|| ||పోలీస్ కార్యాలయంలో రేపటి ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్’ (PGRS) రద్దు|| – తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో...
ఆర్ అండ్ బి, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నేడు వర్షాలకు ప్రజల జీవన ప్రయాణం ప్రశ్నార్థకం గా మారిందా?
*ఆర్ అండ్ బి, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నేడు వర్షాలకు ప్రజల జీవన ప్రయాణం ప్రశ్నార్థకం గా మారిందా?* వరదయ్యపాలెం మండలం బి ఎన్ కండ్రిగ మండలాల సరిహద్దులో ఉన్న...
బాపట్ల రైల్వే స్టేషన్లో 21 కేజీల గంజాయి పట్టివేత
*బాపట్ల రైల్వే స్టేషన్లో 21 కేజీల గంజాయి పట్టివేత* బాపట్ల రైల్వే స్టేషన్లో తనిఖీలు చేసిన ఈగల్, ఆర్పీఎఫ్ సిబ్బంది ఒడిశాకు చెందిన ప్రకాశ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ట్రైన్లో అక్రమంగా...
రూ.50 వేలుకు సరుకు కొని డబ్బులివ్వకుండా జంప్
*రూ.50 వేలుకు సరుకు కొని డబ్బులివ్వకుండా జంప్* నాగలాపురం: యాబై వేల రూపాయలకు సరుకు కొని డబ్బులివ్వకుండా ఓ గుర్తు తెలియని వ్యక్తి పారిపోయిన ఘటన నాగలాపురం మండలంలో శనివారం చోటు చేసుకుంది. ...
ఆర్టీసీ బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు పోగొట్టుకున్న మహిళ
*ఆర్టీసీ బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు పోగొట్టుకున్న మహిళ* నాగలాపురం: కూతురు ఇంటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా ఆర్టీసి బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు...
మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మండల అధికారుల విజ్ఞప్తి మొంథా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఈనెల 27,28,29 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాలు...
13 ప్రైవేట్ బస్సుల స్వాధీనం
Tirupati 26-10-2025 *13 ప్రైవేట్ బస్సుల స్వాధీనం* 27 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు ఈరోజు ఉదయం వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చిన బస్సులను తిరుపతి నగరంలో విస్తృతంగా రవాణా శాఖ వారు...
కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురు గుండెపోటుతో మృతి
కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురు గుండెపోటుతో మృతి Oct 26, 2025, కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురు గుండెపోటుతో మృతి పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా బర్గాడి గ్రామానికి చెందిన 20 ఏళ్ల పూజ అనే యువతి పెళ్లికి...
తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్* తిరుపతి, అక్టోబర్ 26: *తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్...
మొంథా తుఫాన్ ప్రభావంతో
*మొంథా తుఫాన్ ప్రభావంతో* *తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన* *బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా* *తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వాతావరణ శాఖ దక్షిణ కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్* *ప్రమాద హెచ్చరిక జారీ చేసింది....
