Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెంలో పర్యటన

*రేపు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెంలో పర్యటన*

✍️ *ఉ.10.00 గంటలకు ప్రజా దర్బార్ ద్వారా అర్జీలు స్వీకరణ*

 

బుధవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు వరదయ్య పాలెంలో పర్యటించనున్నారు.

 

*ఉదయం 10 గంటలకు* గౌరవ ఎమ్మెల్యే గారు వరదయ్య పాలెం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో గౌరవ ఎమ్మెల్యే గారికి అందిస్తే సంబంధిత అధికారులు ద్వారా పరిష్కారం మార్గం చూపబడును.

 

పై కార్యక్రమానికి అన్నీ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————–

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————–

Related posts

ప్రకాశంజిల్లాలో పెద్దపులి సంచారం కలకలం…

Garuda Telugu News

తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(PTM)3.0)ను జయప్రదం చేయండి

Garuda Telugu News

ఘన సత్కారం…..

Garuda Telugu News

Leave a Comment