టీటీడీకి 78 లక్షలు విలువ చేసే ఔషధములు విరాళం

హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటరప్రైజర్స్
ప్రోప్రైటర్స్ చక్రధర్, శివరంజని ల తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి విరాళం అందజేసిన బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు
ఇంత భారీమొత్తంలో ఔషధములు టీటీడీకి విరాళంగా రావడం ఇదే మొదటిసారి
విరాళమొచ్చిన మెడిసన్స్ ను టీటీడీ కేంద్రీయ వైద్యశాల, బర్డ్, స్విమ్స్ హాస్పిటల్స్ లో వినియోగం
