Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?

*ఏపీలో ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?*

అమరావతి :

ఏపీలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చలు జరిపింది. ప్రస్తుతం 62 ఏళ్లు పైబడి కొనసాగుతున్న 2,831 మంది ఉద్యోగుల వివరాలపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ సమీక్షించారు. వయోపరిమితి పెంపు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారంపై సమగ్ర నివేదిక కోరారు. ఆ వివరాలు అందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేందుకు మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది.

Related posts

9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Garuda Telugu News

బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా యం. పుష్పరెడ్డి

Garuda Telugu News

తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్

Garuda Telugu News

Leave a Comment