Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!

*పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!*

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో జనవరి 26 నుంచి ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. పూర్తి స్వదేశీ

సాంకేతికతతో రూపొందిన ఈ రైలు, గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కాలుష్య రహితంగా నడిచే ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్ప్లే వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఇది భారత రైల్వేలో సరికొత్త పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది.

Related posts

అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం

Garuda Telugu News

శివాలయ పవిత్రతకు భంగం ప్రోటోకాల్ విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం సీఎం దృష్టికి తీసుకెళ్తా — ఎమ్మెల్యే

Garuda Telugu News

హెల్మెట్ ధారణ మరియు ఇతర రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

Garuda Telugu News

Leave a Comment