Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!

*పట్టాలెక్కనున్న భారత్ తొలి హైడ్రోజన్ రైలు!*

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో జనవరి 26 నుంచి ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. పూర్తి స్వదేశీ

సాంకేతికతతో రూపొందిన ఈ రైలు, గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కాలుష్య రహితంగా నడిచే ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్ప్లే వంటి అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఇది భారత రైల్వేలో సరికొత్త పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది.

Related posts

గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు

Garuda Telugu News

నాగలాపురంలో ఎమ్మెల్యేచే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

Garuda Telugu News

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి

Garuda Telugu News

Leave a Comment