▪️ _భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్* కార్యక్రమానికి మైదుకూరు రెవిన్యూ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన గౌరవ శాసన సభ్యులు *శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు.*_

▪️ _ఈ సందర్బంగా ప్రజల నుండి అనేక రకాల భూ సమస్యల వినతి పత్రాలు రాగ, ప్రతి వినతి పత్రాన్ని బద్వేల్ రెవిన్యూ డివిజన్ అధికారి చంద్ర మోహన్ గారితో కలిసి క్షున్నంగా పరిశీలించి, వెంటనే ఎమ్మార్వో గారిని పరిష్కరించవలసినదిగా ఆదేశించినారు._
▪️ _వీలయినంత వరకు ప్రజలను పదే పదే ఆఫీస్ ల చుట్టూ తిప్పుకోకుండా , పరిష్కరించదగిన సమస్యలను త్వరగతిన పూర్తి చేయాలని తెలిపారు._
▪️ _ఈ కార్యక్రమానికి మండల రెవిన్యూ ఆఫీస్ సిబ్బంది, విలేజ్ రెవిన్యూ అధికారులు, సర్వేయర్ లు మరియు మిగితా సిబ్బంది హాజరయ్యారు._
