Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

_భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్* కార్యక్రమానికి మైదుకూరు రెవిన్యూ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్

▪️ _భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన *రెవిన్యూ క్లినిక్* కార్యక్రమానికి మైదుకూరు రెవిన్యూ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన గౌరవ శాసన సభ్యులు *శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు.*_

▪️ _ఈ సందర్బంగా ప్రజల నుండి అనేక రకాల భూ సమస్యల వినతి పత్రాలు రాగ, ప్రతి వినతి పత్రాన్ని బద్వేల్ రెవిన్యూ డివిజన్ అధికారి చంద్ర మోహన్ గారితో కలిసి క్షున్నంగా పరిశీలించి, వెంటనే ఎమ్మార్వో గారిని పరిష్కరించవలసినదిగా ఆదేశించినారు._

 

▪️ _వీలయినంత వరకు ప్రజలను పదే పదే ఆఫీస్ ల చుట్టూ తిప్పుకోకుండా , పరిష్కరించదగిన సమస్యలను త్వరగతిన పూర్తి చేయాలని తెలిపారు._

 

▪️ _ఈ కార్యక్రమానికి మండల రెవిన్యూ ఆఫీస్ సిబ్బంది, విలేజ్ రెవిన్యూ అధికారులు, సర్వేయర్ లు మరియు మిగితా సిబ్బంది హాజరయ్యారు._

Related posts

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

Garuda Telugu News

తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా…

Garuda Telugu News

కాణిపాకంలో లలిత త్రిపుర సుందరి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు

Garuda Telugu News

Leave a Comment