Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కోట మండలం తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి నియామకం

*కోట మండలం తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి నియామకం*

కోట మండల తాత్కాలిక ఎంపీపీగా గూడలి బిట్టు 1

ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేమారెడ్డి సౌజన్య రెడ్డి ని తాత్కాలిక ఎంపీపీగా నియమిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ సుభాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేశారు. కోట మండలం ఊనుగుంట పాలెం కు చెందిన దాసరి అంజమ్మ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిసెంబర్ నెల 16వ ఆకస్మికంగా మరణించారు. ఈ క్రమంలో తాత్కాలిక ఎంపీపీగా వేమారెడ్డి సౌజన్య రెడ్డి పని చేయనున్నారు.

Related posts

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య…!!

Garuda Telugu News

లైన్ మ్యాన్ సరవణకు ఎంపిపి చేతుల మీదుగా సన్మానం

Garuda Telugu News

ఈశ్వర కళ్యాణ్ అభయ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్

Garuda Telugu News

Leave a Comment