Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం

06.01.2026 తిరుపతి ,తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం పలుకుతున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు

.

Related posts

యథేచ్చగా ఇసుక అక్రమ రవాణ

Garuda Telugu News

అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం

Garuda Telugu News

చివరి వినియోగదారుని వరకు జిఎస్టీ ఫలాలు అందాలి

Garuda Telugu News

Leave a Comment