Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భగవద్గీతను పాఠ్యాంశంగా పిల్లలకు ప్రవేశపెట్టాలి మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి

భగవద్గీతను పాఠ్యాంశంగా పిల్లలకు ప్రవేశపెట్టాలి

మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి

శ్రీకాళహస్తి

భగవద్గీతను పాఠ్యాంశంగా విద్యార్థులకు ప్రవేశపెట్టాలని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు ఆదివారం ప్రతి ఒక్కరు సరళంగా తెలుగులో చదివే విధంగా భగవద్గీతను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు ప్రతి ఒక్కరు భగవద్గీత పఠణం చేయాలని తెలిపారు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా ఈ భవద్గీతను ఇస్తానన్నారు భగవద్గీత చదివిన విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి విలువలు నైతికతను యువతకు బోధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను అన్నారు భవద్గీత బోధనలో విద్యార్థుల వ్యక్తిగత వికాసానికి ధర్మబద్ధమైన జీవితానికి దోహదపడుతుందన్నారు ప్రతి ఒక్కర విద్యార్థి భగవద్గీతపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు భగవద్గీతను తీసుకున్న విద్యార్థులకు త్వరలో భగవద్గీత పై వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు

Related posts

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

అమ్మవారి సేవలో తరించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Garuda Telugu News

భారతీయ జనతా పార్టీ నాగలాపురం మండలంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు

Garuda Telugu News

Leave a Comment