Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన

అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన

అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు.. శంకుస్థాపన చేయనున్నారు. ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్-10 రహదారి వద్ద శంకుస్థాపనలు.. ఎస్బీఐ, కెనరా, యూబీఐ, ఆప్కాబ్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులకు స్థలాలు కేటాయింపులు చేశారు. ప్రధాన కార్యాలయాలు 14 అంతస్తులు, లక్ష చ.గజాల విస్తీర్ణంతో నిర్మాణం.. శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తున్నారు….

Related posts

ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం.. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

Garuda Telugu News

త్వరలో AC బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం: ఆర్టీసీ ఎండీ…

Garuda Telugu News

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో 

Garuda Telugu News

Leave a Comment