Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు

*టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు*

చెన్నై: కరూర్‌ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈనెల 12న దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన విజయ్‌ ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు.

Related posts

మార్చి 31 లోపు 2019 లో పెండింగ్ ఉన్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్.కి దరఖాస్తు చేసుకోండి

Garuda Telugu News

వరద బాదిత రైతులకు పరామర్శ… అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా…

Garuda Telugu News

ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

Garuda Telugu News

Leave a Comment