రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన…పలువురు నాయకులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రౌతు సూరమాల గ్రామానికి చెందిన డీలర్ రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు,ఆయన పార్థివ దేహానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు కుమారుడు దిలీప్ నాయుడు,, తొట్టంబేడు మండల వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యం,, చింత రాజేంద్ర లు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
