06.01.2026 తిరుపతి ,తిరుమల పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు గౌరవ ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే గారికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో సాదర స్వాగతం పలుకుతున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు
.
