Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆలయ చైర్మన్ పద్మావరాజు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస నాయుడు గారు సమక్షంలో పర్యవేక్షించారు

సురుట్టపల్లి గ్రామంలోని పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం సజావుగా నిర్వహించేందుకు, రథం తిరగడానికి గుడి చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను మన సత్యవేడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొరపాటి శంకర్ రెడ్డి గారు, ఆలయ ఈఓ లత గారు*, *ఆలయ చైర్మన్ పద్మావరాజు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస నాయుడు గారు సమక్షంలో పర్యవేక్షించారు*.

*ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు సతీష్ నాయుడు గారు, నాగలాపురం టీడీపీ సీనియర్ నాయకులు టిజె బాలాజీ రెడ్డి, టిజె ప్రణీత్ రెడ్డి, సురుట్టపల్లి పట్టణ అధ్యక్షుడు మురళి నాయుడు, రుద్రయ్య, హరి రెడ్డి, ఎలుమలై, ఆటో బాలాజీ రాయల్ రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు*.

 

*నరేంద్ర రెడ్డి నాగలాపురం టౌన్ టీడీపీ యువ నాయకుడు తిరుపతి పార్లమెంట్*

Related posts

ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

Garuda Telugu News

_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా  అలంకరణ

Garuda Telugu News

జె డబ్ల్యూ విజయ్ కుమార్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలి

Garuda Telugu News

Leave a Comment