తిరుపతి జిల్లా
భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

సోమవారం వడమాలపేట టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన ఎస్సై హరీష్…
వడమాలపేట టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 450 బస్తాలు -సుమారుగా 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్ఐ హరీష్
పుత్తూరు నుంచి వడమాల పేట మీదుగా రేణిగుంట వైపుకు అక్రమంగా ఇచర్ లారీ ను పట్టుకున్న పోలీసులు.
స్థానిక ఎమ్మార్వో,డిటిల సమాచారంతో ఈ పట్టివేత జరిగినట్లు ఎస్సై హరీష్ తెలిపారు.
డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్ చేపట్టినట్లు ఎస్ ఐ వెల్లడించారు.
