ఫర్ స్క్రోల్

తిరుపతి, జనవరి 05: తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఆర్జిదారుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, సుధారాణి, రోజ్ మాండ్ లతో కలసి ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు
—————————-
డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి
