Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమీక్షలో సంస్కరణల అంబాసిడర్లుగా వారు పనిచేయాలని కోరారు.

నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమీక్షలో సంస్కరణల అంబాసిడర్లుగా వారు పనిచేయాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

Garuda Telugu News

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

Garuda Telugu News

తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోనున్న పిచ్చాటూరు మండల విద్యాశాఖధికారిణి కె హేమమాలిని

Garuda Telugu News

Leave a Comment