పల్లా మునిశేఖర్ యాదవ్
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ ఐక్యవేదిక కార్యదర్శి,
పాల్ పద్మనాభ యాదవ్
యాదవ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
బిజెపి రాష్ట్ర నాయకులు
వీరిద్దరికీ సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎస్ ముని సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వి గజేంద్ర బిజెపి రాష్ట్ర నాయకులు, గురుదేవ్ సీనియర్ నాయకులు, హరిబాబు రెడ్డి, పురుషోత్తం సత్యనారాయణ రెడ్డి నల్లి బాబు యాదవ్ తేజ అయ్యప్ప ఆనంద్ దిలీప్ వాసు పరందామన్ అన్వేష్ సురేష్ గోవర్ధన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
