Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గొర్రెల పై 🐏దూసుకెళ్లిన ట్రాక్టరు 🚜

*గొర్రెల పై 🐏దూసుకెళ్లిన ట్రాక్టరు* 🚜

*బుచ్చినాయుడు కండ్రిగ మండలం అరిగెలకండ్రిగ కు చెందిన గొర్రెల కాపరి సుబ్రహ్మణ్యం తన గొర్రెలను మందను రోడ్డు దాటిస్తున్న సమయంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. బుచ్చి నాయుడు కండ్రిగ చెందిన ఓ ట్రాక్టర్ కంకర్ మెటల్ లోడ్ తో రోడ్డుతో వేగంగా వస్తూ అదుపు తప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు గొర్రెలు నుజు నుజ్జుగా ఘటన స్థలంలో మృతి చెందాయి. కొన్ని గొర్రెలకు స్వల్ప గాయాలయ్యాయి. నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రమాదానికి కారణం అతివేగమని గొర్రెల కాపరి మండిపడ్డాడు.*

Related posts

చైల్డ్ ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన బాలుడు గుర్తింపు

Garuda Telugu News

చలించిన బాబు… పెన్షన్ మంజూరు చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి

Garuda Telugu News

ఈనెల 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన……..

Garuda Telugu News

Leave a Comment