Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కుప్పం గ్రామసభలలో పాసుపుస్తకాల పంపిణీ 

కుప్పం గ్రామసభలలో పాసుపుస్తకాల పంపిణీ

జనవరి 3 కుప్పం మండలంలో రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రలతో కూడిన 5500 పాసు పుస్తకాలు రెవిన్యూ కార్యాలయానికి చేరిందని కుప్పం తహసిల్దారు చిట్టిబాబు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఈనెల 8వ తేదీ వరకు గ్రామసభ నిర్వహించి పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పాసు పుస్తకాలు అందని రైతులు తహసిల్దారు కార్యాలయాన్ని సంప్రదించి రైతుల వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం పాసు పుస్తకాల అందని రైతుల రికార్డులను పరిశీలించి పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.

Related posts

మడకశిర నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి…

Garuda Telugu News

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

Garuda Telugu News

అమెరికాలో అగ్ని ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి

Garuda Telugu News

Leave a Comment