*గత రెండేళ్లలో మొత్తం 576 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు*

144 హైక్వాలిటీ వెపన్స్ అప్పగించి లొంగిపోయారు- డీజీపీ శివధర్ రెడ్డి
అందులో 4గురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 5గురు స్టేట్
కమిటీ సభ్యులు సహా పలువురు కీలక మావోయిస్టులు ఉన్నారు
మీకు నాయకులే లొంగిపోయాక మీరు ఉండి ఏం లాభం లేదు- డీజీపీ.
