Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది: పవన్‌ కల్యాణ్‌

*కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది: పవన్‌ కల్యాణ్‌*

* మల్యాల: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రూ.35.19 కోట్ల తితిదే నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు.

Related posts

ఆలయ చైర్మన్ పద్మావరాజు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస నాయుడు గారు సమక్షంలో పర్యవేక్షించారు

Garuda Telugu News

దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ

Garuda Telugu News

బహుళ అంతస్తుల ధమాకా.. కోకాపేట నియోపోలిస్‌లో 60 అంతస్తులు దాటి!

Garuda Telugu News

Leave a Comment