Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అప్పంబట్టు లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*నేడు అప్పంబట్టు లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

✍️ *ఉ.11.30 గంటలకు రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

నేడు అనగా శనివారం రైతులకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా జరగనుంది.

 

శనివారం ఉదయం 11.30 గంటలకు పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టులో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారు అందజేస్తారు.

 

పై కార్యక్రమానికి అన్నీ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————–

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————–

Related posts

గూడూరులో “గోవులు” మాయం

Garuda Telugu News

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

Garuda Telugu News

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా

Garuda Telugu News

Leave a Comment