Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తెలుగు దేశం పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి” ఆధ్వర్యంలో

*రేపు ఉదయం 11:00 గంటలకు (జనవరి 02 వ తేదీ)*

 

*”సత్యవేడు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి” ఆధ్వర్యంలో సత్యవేడు మండల పరిధిలోని మధనంజేరి గ్రామ పంచాయతీ నందు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది.*

 

ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ప్రభుత్వ హామీల అమలు, భూమి హక్కుల భద్రత, రైతు గౌరవం ప్రతిబింబించేలా టీడీపీ ప్రభుత్వం రైతు పక్షపాతాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. రైతుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం కీలకమైన అడుగుగా నిలవనుంది.

 

కావున సత్యవేడు నియోజకవర్గంలోని తెలుగు దేశం పార్టీ నాయకులు, మండల-గ్రామ స్థాయి కార్యకర్తలు, రైతు విభాగ ప్రతినిధులు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. రైతు కోసం టీడీపీ – రైతు గుండెల్లో టీడీపీ అన్న నినాదాన్ని మరింత బలంగా చాటుదాం.

 

*👉 పార్టీ శక్తిని, ఐక్యతను చూపే ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనడం తప్పనిసరి.*

 

*👉 రైతు అభ్యున్నతే లక్ష్యంగా – టీడీపీ అడుగులు ముందుకు!*

 

*ఇట్లు,*

*తెలుగుదేశం పార్టీ కార్యాలయం,*

*సత్యవేడు.*

Related posts

భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి, తలపై రోకలిబండతో కొట్టి చంపిన కామారెడ్డి వాసి

Garuda Telugu News

పార్టీ కార్యకర్తలకు అండగా మీ జగన్‌ ఉంటాడు

Garuda Telugu News

కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*

Garuda Telugu News

Leave a Comment