Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాలతో వరదయ్యపాలెం మండల పరిశీలనలో పూరీమిట్ల కుమారి గారి పర్యటన

*రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాలతో వరదయ్యపాలెం మండల పరిశీలనలో పూరీమిట్ల కుమారి గారి పర్యటన*

తెలుగుదేశం పార్టీ *రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్ల శ్రీనివాస్* గారి ఆదేశాలు మేరకు, నియోజకవర్గం పార్టీ *ప్రోగ్రామ్స్ కోర్డినేటర్ శ్రీ కూరపాటి శంకరరెడ్డి* గారి నేతృత్వలో వరదయ్యపాలెం *మండలం అధ్యక్షులు శ్రీ పి. యుగంధర్ రెడ్డి* గారి అధ్యర్యంలో *ఏపీ స్టేట్ స్ సి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పూరీమిట్ల కుమారి* గారు బూత్ లెవెల్ ఓటర్స్ పాటిస్థతకై పరిశీలనలో భాగంగా నేడు మండలంలోని విటయపాలెం-52 ఈశ్వరాయ, వరదయ్యపాలెం-61 ఉదయాకుమార్, నవాబ్ గారు, మునిభూషణమా, CLN పల్లి-44 రవి రెడ్డి, కంభకం-67 మహాహీధర్ రెడ్డి, పాండూరు-71 నాగరాజు, ప్రతాప్ రెడ్డిలతో కలిసి గ్రామంలోని ఓటర్స్ ని కలిసి వారి సమస్యలు మరియు ప్రభుత్వం పాలనపై వారి అభిప్రాయాలను సేకరించి సేకరించడం జరిగింది.

పై కార్యక్రమంలో *సత్యవేడు నియోజకవర్గం Sc సెల్ అధ్యక్షులు సాధు* గారు, మండల నాయకులు పలువూరు పాల్గొనడం జరిగింది.

ఇట్లు

వరదయ్యపాలెం మండలం ఐటీడీపి అధ్యక్షులు నందనం శంకర్.

Related posts

రేపు ( 07-02-2025 ) విద్యుత్ అంతరాయం           

Garuda Telugu News

రాయపేడు గ్రామ పంచాయతీ లో ఉచిత పశు వైద్య శిబిరం

Garuda Telugu News

విజ్ఞాన, వినోద యాత్రలు శ్రమించి అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది

Garuda Telugu News

Leave a Comment