Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగ లాగ చేస్తున్నాము ::మంత్రి నాదెండ్ల మనోహర్

*కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగ లాగ చేస్తున్నాము ::మంత్రి నాదెండ్ల మనోహర్*

_మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…_

 

👉ఆంధ్రప్రదేశ్ లో రైతులను ఎవరైనా మోసం చేశారు అంటే అది కేవలం జగన్ మాత్రమే అని దుయ్యబట్టారు

👉రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారన్నారు

👉 కూటమి ప్రభుత్వం హయాంలో 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు

👉గత ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులకు ఇబ్బందులు కలుగజేశారు,మిల్లుల దగ్గర జరిగే దోపిడి మీకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు

👉రైతుల వద్దనుంచి ధాన్యం కొనుగోలు చేసి 72 వేల కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు వదిలేసి వెళ్ళారు

👉రైతులను ఆదుకునే విషయంలో గానీ, మీకు నచ్చిన సమయంలో బైటకి వచ్చి, కనీసం పొలంలో దిగడానికి కూడా మీరు ఇష్టపడలేదు..

👉ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా దాన్యం పాడవకుండా ఉండేందుకు రైతులకు టార్పాలిన్లు ఇచ్చినట్లు తెలిపారు

👉గత ప్రభుత్వంలో 9నెలలు రైతుకి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకున్నారు,మేము 4 గంటల్లోనే రైతుకి డబ్బు అందేలా చేస్తున్నామన్నారు

👉 తుఫాను సమయంలో రైతులను ఆదుకునేందుకు పార్టీ నాయకులు, అధికార వర్గం శక్తి వంచన లేకుండా పాటు పడ్డారని వివరించారు

Related posts

హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి

Garuda Telugu News

సురుటుపల్లి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా పద్మనాభరాజు నియామకం.

Garuda Telugu News

హ్యాపీ న్యూ ఇయర్ సార్..

Garuda Telugu News

Leave a Comment