Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగ లాగ చేస్తున్నాము ::మంత్రి నాదెండ్ల మనోహర్

*కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగ లాగ చేస్తున్నాము ::మంత్రి నాదెండ్ల మనోహర్*

_మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…_

 

👉ఆంధ్రప్రదేశ్ లో రైతులను ఎవరైనా మోసం చేశారు అంటే అది కేవలం జగన్ మాత్రమే అని దుయ్యబట్టారు

👉రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారన్నారు

👉 కూటమి ప్రభుత్వం హయాంలో 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు

👉గత ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులకు ఇబ్బందులు కలుగజేశారు,మిల్లుల దగ్గర జరిగే దోపిడి మీకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు

👉రైతుల వద్దనుంచి ధాన్యం కొనుగోలు చేసి 72 వేల కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు వదిలేసి వెళ్ళారు

👉రైతులను ఆదుకునే విషయంలో గానీ, మీకు నచ్చిన సమయంలో బైటకి వచ్చి, కనీసం పొలంలో దిగడానికి కూడా మీరు ఇష్టపడలేదు..

👉ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా దాన్యం పాడవకుండా ఉండేందుకు రైతులకు టార్పాలిన్లు ఇచ్చినట్లు తెలిపారు

👉గత ప్రభుత్వంలో 9నెలలు రైతుకి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకున్నారు,మేము 4 గంటల్లోనే రైతుకి డబ్బు అందేలా చేస్తున్నామన్నారు

👉 తుఫాను సమయంలో రైతులను ఆదుకునేందుకు పార్టీ నాయకులు, అధికార వర్గం శక్తి వంచన లేకుండా పాటు పడ్డారని వివరించారు

Related posts

సీఎం చంద్రన్నకు ఎమ్మెల్యే ఆదిమూలం ఘన స్వాగతం

Garuda Telugu News

భారత్–రష్యా యూరియా ప్లాంట్:” ప్రపంచ మార్కెట్‌ను షాక్ చేసిన వ్యూహాత్మక మువ్

Garuda Telugu News

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

Garuda Telugu News

Leave a Comment