*రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

రేపు అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు నారాయణవనం, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో పర్యటించనున్నారు.
*ఉదయం 9.00 గంటలకు* నారాయణవనం తమిళ జడ్పీ హైస్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
*అనంతరం 9.30 గంటలకు* పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని నెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సత్కరిస్తారు.
*తదుపరి 10.30 గంటలకు* సత్యవేడు లోని జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల కు ఎమ్మెల్యే చేరుకొని పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థుల చదువు పై ఆరా తీయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రిన్సిపాల్, స్థానిక అధికారులతో సమాలోచన చేస్తారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
———————————————
*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*
———————————————
