Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

రేపు అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు నారాయణవనం, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో పర్యటించనున్నారు.

 

*ఉదయం 9.00 గంటలకు* నారాయణవనం తమిళ జడ్పీ హైస్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

 

*అనంతరం 9.30 గంటలకు* పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని నెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సత్కరిస్తారు.

 

*తదుపరి 10.30 గంటలకు* సత్యవేడు లోని జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల కు ఎమ్మెల్యే చేరుకొని పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థుల చదువు పై ఆరా తీయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రిన్సిపాల్, స్థానిక అధికారులతో సమాలోచన చేస్తారు.

 

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

———————————————

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

———————————————

Related posts

ఈనెల 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన……..

Garuda Telugu News

ఏపీలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ

Garuda Telugu News

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వాదం అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్….

Garuda Telugu News

Leave a Comment