Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

30.3 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం

*30.3 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం*

✍️ *ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు*

 

✍️ *సాయంత్రం 6 గంటలకు అరణియార్ గేట్లు ఎత్తివేత*

 

పిచ్చాటూరు అరణియార్ నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 30.3 అడుగులకు చేరుకుంది.

 

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు కావడం తో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరిగేషన్ అధికారులు సాయంత్రం 6 గంటలకు ఒక గేటు ను పైకి ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని బయటకు పంపారు.

 

ప్రాజెక్టుకు వచ్చే నీటిని బట్టి గేట్లను ఆపరేట్ చేస్తామని ఇరిగేషన్ ఏఈ వెల్లడించారు.

 

ఈ క్రమంలో అరుణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Related posts

షరీఫ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం

Garuda Telugu News

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.

Garuda Telugu News

విజయవాడ ఊర్మిళనగర్‌లో దారుణం హత్య..*

Garuda Telugu News

Leave a Comment