Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంంటూ పవన్ పోస్టు

Related posts

సత్యవేడు లో భారీ నిరసన ర్యాలీ

Garuda Telugu News

వసుంధర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష  

Garuda Telugu News

గూడూరులో “గోవులు” మాయం

Garuda Telugu News

Leave a Comment