Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంంటూ పవన్ పోస్టు

Related posts

ఎమ్మెల్యే చేతులు మీదుగా ఆరణియార్ లో చేప పిల్లలు విడుదల

Garuda Telugu News

వరదయ్యపాలెంలో విషాదం కళాశాలకు వెళుతూ తిరిగిరాని లోకాలకు

Garuda Telugu News

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్

Garuda Telugu News

Leave a Comment