తిరుపతి
లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.

అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి.. సిట్ విచారణకు సహకరిస్తున్న ధర్మారెడ్డి.
భోలేబాబా, ఏఆర్ డెయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకారం
కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని CFTRI రిపోర్టును చూశానని స్టేట్మెంట్
కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని వైవీ సుబ్బారెడ్డికి తెలుసన్న ధర్మారెడ్డి.
బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని పశ్చాత్తాపం
