
సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారిని కలిసి నాగలాపురం ఎర్రచెరువు మరియు కాలువలు మరమ్మతులు చేసి నాగలాపురం రైతులును ఆదుకోవలసినదిగా వారి కి తెలియజేసితిమి. వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు మరియు నాగలాపురం పెట్రోల్ బంక్ నుండి సాయిబాబా గుడి వరకు సిమెంట్ రోడ్డు మంజూరు కు నిధులు మంజూరు చేయవలసినదిగా విజ్ఞప్తి చేసితిమి, ఈ కార్యక్రమం లొ మాజీ యమ్. పీ. పీ. జీ. మురళి, విశ్వాఖర్మ అధ్యక్షులు షణ్ముగం ఆచారి, సీనియర్ నాయకులు బాబు మొదలియార్, మణి, నాగయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
