Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శాంతిపురం చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్

శాంతిపురం చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్.

కుప్పం,అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): శాంతిపురం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ ను కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ జి. ఎం. రాజు తనిఖీ చేశారు.శుక్రవారం చెక్పోస్టును తనిఖీ చేసిన ఆయన రికార్డు లను పరిశీలించారు. అనంతరం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్యూటీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Related posts

గరుడ సేవ సందర్భంగా శ్రీవారి సేవకుల నిష్కళంక సేవలు-టీటీడీ సీపీఆర్ఓ డాక్టర్ టి. రవి

Garuda Telugu News

సత్యవేడు బీజేపీ నాయకుల సంభరాలు..

Garuda Telugu News

శ్రీ సుమన్, సినీ యాక్టర్ వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసియున్నారు

Garuda Telugu News

Leave a Comment