Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సత్యవేడులో కన్నుల పండుగగా శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు

🌈సత్యవేడులో కన్నుల పండుగగా శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు.🌈

సత్యవేడు పట్టణంలో శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం రాత్రి తోపు నుంచి అమ్మవారు ఊరేగింపు ప్రారంభమయ్యాయి.

 

🧇కార్య నిర్వాహకులు, జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వాహకులు మనీ,శోభ,పిఆర్ బాలాజీ,కుమార్, చంద్ర,మురళి పర్యవేక్షణలో పది రోజులుగా శ్రీదుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది.

 

👉ఉత్సవాల తొలిరోజు దుర్గామాత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తోపులో ప్రతిష్టించారు.అప్పటినుంచి పట్టణంలోని భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం జరిగింది. అమ్మవారిని సందర్శించిన భక్తులందరికీ నవరాత్రి ఉత్సవాల్లో ఆలయ నిర్వహకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

 

❄ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో తోపు నుంచి ప్రారంభమైన శ్రీదుర్గామాత అమ్మవారి ఊరేగింపు గాంధీ రోడ్డు,నేతాజీ రోడ్డు

Related posts

ఆర్ అండ్ బి, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నేడు వర్షాలకు ప్రజల జీవన ప్రయాణం ప్రశ్నార్థకం గా మారిందా?

Garuda Telugu News

సాయి & రేవతి వివాహ రిసెప్షన్ కు హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు

Garuda Telugu News

నారా లోకేష్ బాబు కలిసిన కె.వి.బి పురం మండల టీడీపీ నేతలు

Garuda Telugu News

Leave a Comment