Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి

*హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి*

నాగలాపురం మండలం బయట కొడియంబేడు వద్ద హైవేపై గురువారం కారు ఢీకొని బాలాజీ(27) గాయపడిన విషయం తెలిసిందే.

 

నాగలాపురం ఎస్ఐ సునీల్ గాయపడిన వ్యక్తిని నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

బాలాజీ వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. బాలాజీకి వివాహమైందని, భార్య గర్భవతిగా ఉందని తెలిపారు. మృతదేహాన్ని వెల్లూరుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts

ఏపీలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ

Garuda Telugu News

నేను సైతం.. అంటూన్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్

Garuda Telugu News

ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్

Garuda Telugu News

Leave a Comment