Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం

*సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం*

– ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం..

 

– 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక..

 

– 2021వ సంవత్సరానికి సాయిపల్లవి, ఎస్‌.జే సూర్య.. 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఎంపిక..

Related posts

ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

Garuda Telugu News

సాయి & రేవతి వివాహ రిసెప్షన్ కు హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు

Garuda Telugu News

కేంద్రమంత్రికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేస్తున్న… ఎమ్మెల్యే బొజ్జల 

Garuda Telugu News

Leave a Comment