Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సైనా ఏకాదశి సందర్భంగా గరుడ దాత్రి చౌడేపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానము

సైనా ఏకాదశి సందర్భంగా గరుడ దాత్రి చౌడేపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మునికి విశేష పూజలు మరియు భగవద్గీత 18 అధ్యాయాలు సామూహిక పారాయణం జరిగినది ఇందులో వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు A రంగవల్లి మరియు సభ్యులు ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు ఇతరులు పాల్గొన్నారు

Related posts

మసీదు కమిటీలు ముతవల్లీలు ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందే…

Garuda Telugu News

గుంతను పూడ్చే దిక్కెవరు….

Garuda Telugu News

అమ్మవారి సేవలో తరించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Garuda Telugu News

Leave a Comment