Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విద్యుదాఘాతంతో పాడి పశువులు మృతి

*విద్యుదాఘాతంతో పాడి పశువులు మృతి

*

పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు సమీపంలో అరణీయర్ ప్రాజెక్టు విద్యుత్ లైన్ తెగి కింద పడిపోయింది. నిత్యం మేతకు వెళ్లే పశువులు ఆ మార్గంలో వెళ్లడంతో తెగిన విద్యుత్ వైర్లు తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాయి. పాడి పశువులు మృతి చెందడంతో తమ జీవన భృతి కోల్పోయామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పశువులను కోల్పోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Related posts

విజయ్ సాయి రెడ్డిస్థానంలో ఫైర్ బ్రాండ్ కు బాధ్యతలు..!!

Garuda Telugu News

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి ఇచ్చాం….

Garuda Telugu News

దాసుకుప్పం పంచాయతీ బైఫర్కేషన్ వద్దు బాబోయ్

Garuda Telugu News

Leave a Comment