Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి

*రక్తదానం చేసిన కానిస్టేబుల్ సాయి*

 

నాగలాపురంలోని ప్రభుత్వ

ఉన్నత పాఠశాల ఆవరణలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేడ్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రక్తదానం చేశారు. పలువురి ప్రాణాలు కాపా డేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.

Related posts

తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Garuda Telugu News

మార్చి 8 నుండి తుడా టవర్స్ కి వేలంకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Garuda Telugu News

మదనంబేడు హెచ్ఎం విమలకు ఉత్తమ అవార్డు ప్రధానం.

Garuda Telugu News

Leave a Comment