Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్

*రక్తదానం చేస్తున్న నాగలాపురం ఎస్సై సునీల్*

 

*రక్తదానం.. ప్రాణదానమే*

 

అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో అంబేద్కర్ యువజన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో. నాగలాపురం ఎస్ఐ సునీల్ పాల్గొని రక్తదానం చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారి ప్రాణమా కాపాడటమే అని అన్నారు. ఇదేవిధంగా పలువురు ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్క యువకులూ ముందుకు రావాలని కోరారు

Related posts

చెన్నూరు వద్ద కారు ఢీకొని అల్లూరు మురళి(57)అనే వ్యక్తి మృతి

Garuda Telugu News

వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన

Garuda Telugu News

అరణియార్ లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా

Garuda Telugu News

Leave a Comment