Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

*సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు*

 

ఆంధ్రప్రదేశ్ : _అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ అతను విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై చర్యలకు ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని నుంచి తప్పించుకునేందుకు CM, మంత్రి పేర్లతో సిఫారసు లేఖ తయారుచేసి సతీశ్ దొరికిపోయారు._

Related posts

త్వరలో AC బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం: ఆర్టీసీ ఎండీ…

Garuda Telugu News

అంజేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం

Garuda Telugu News

Leave a Comment