Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం తగ్గింపు

*నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం తగ్గింపు*

*తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెలాఖరు లోపు చెల్లిస్తే 5శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం పన్ను ఈనెల 30లోగా చెల్లించే వారందరికీ 5% రిబేట్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నెలాఖరు లోపు చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు ఇవ్వనున్నారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఆ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.*

Related posts

సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

ప్రజల నుండి వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించండి

Garuda Telugu News

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు హెచ్ డి కుమార్ స్వామి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్

Garuda Telugu News

Leave a Comment