Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నాటు సారా,గంజాయి మరియు డ్రగ్స్ అరికట్టడమే ముఖ్య ఉద్దేశం

*నాటు సారా,గంజాయి మరియు డ్రగ్స్ అరికట్టడమే ముఖ్య ఉద్దేశం*

 

*ఎక్సైజ్ సీఐ దశరథ రామ రెడ్డి*

 

తిరుపతి జిల్లా నాగలాపురం ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో నాటు సారా గంజాయి పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ *నవోదయ 2.0*లో భాగంగా నాటు సారా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశమన్నారు

 

నాటు సారా,గంజాయి అరికట్టడానికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు

 

అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ నాటు సారాను అరికట్టడానికి సహకరిస్తామని తెలిపారు

 

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ బాబు,హెడ్ కానిస్టేబుల్ బాల గురునాథం, అలెగ్జాండర్,మునిరత్నం,ఏ ఎస్ వెంకట రాజు,హెడ్ కానిస్టేబుల్ చంద్రబాబు,కానిస్టేబుల్ ఎంజీఆర్,ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ సుగుప్రియ వెంకటేష్,మహిళా కానిస్టేబుల్ లక్ష్మి,వీఆర్వో కృష్ణ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

 

Related posts

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద నిర్మిస్తున్న టిట్కో (TIDCO) గృహ సముదాయాన్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మరియు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించడం జరిగింది.

Garuda Telugu News

ఆల్ ఇండియా సీనియర్ మహిళా టి20 టోర్నమెంట్లో మంగళగిరి అమ్మాయి…

Garuda Telugu News

పేద కుటుంబాలకు భరోసాగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌

Garuda Telugu News

Leave a Comment