Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

పత్రికా ప్రకటన

తిరుమల, 2025 ఫిబ్రవరి 21

 

టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్‌ లేలాండ్‌ కంపెనీ బిజినెస్ హెడ్ శ్రీ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ శ్రీ మోహన్ రాజుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజ పాల్గొన్నారు.


 

Related posts

టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి

Garuda Telugu News

ఆల్ ఇండియా సీనియర్ మహిళా టి20 టోర్నమెంట్లో మంగళగిరి అమ్మాయి…

Garuda Telugu News

ఆర్ అండ్ బి, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నేడు వర్షాలకు ప్రజల జీవన ప్రయాణం ప్రశ్నార్థకం గా మారిందా?

Garuda Telugu News

Leave a Comment