Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

*టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*

పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మనోహర్ బుధవారం సాయంత్రం మరణించారు.

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం అడవికొడియంబేడు లోని మనోహర్ స్వగృహానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనోహర్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు చిరస్మణీయం అన్నారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించి, తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పద్దు రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల గొంతు నొక్కితే …ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు చేటు

Garuda Telugu News

స్విమ్స్ ఆధ్వర్యంలో రాయపేడు, ఓలూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

Garuda Telugu News

జావిద్ భాషా & సినీషా వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని

Garuda Telugu News

Leave a Comment