Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ అంతరాయం

*నేడు విద్యుత్ అంతరాయం*

 

నాగలాపురం: మండలంలోని సుబ్బనాయుడు కండ్రిగ, బీరకుప్పం సబ్ స్టేషన్ పరిదిలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుంధని విద్యుత్ శాఖ ఏడి రమేష్ చంద్ర, అసిస్టెంట్ ఇంజనీర్ పృద్వి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం1 గంట వరకు విద్యుత్ సబ్ స్టేషన్ మెయింటినెన్స్ మరమత్తులు పనులు కారణంగా విద్యుత్ అంతరాయం నిలిపివేయు నున్నటట్లుయన ఆయన తెలిపారు. నాగలాపురం టౌనులో మాత్రం విధ్యార్థులకు పరీక్షలు కారణంగా మినహాయింపు వుందన్నారు. విద్యుత్ అంతరాయమునకు గ్రామాలలోని ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.|

 

Related posts

పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించండి- సిపిఎం!

Garuda Telugu News

తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి: జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్

Garuda Telugu News

రావణ బ్రహ్మ పై శ్రీ వాల్మీకేశ్వర స్వామి దివ్య దర్శనం

Garuda Telugu News

Leave a Comment