Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

గాజుల మండ్యం…. తిరుపతి జిల్లా.

 

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.

 

ద్విచక్ర వాహనం లో వెళుతున్న ఉపాధ్యాయురాలు మృతి.

 

రేణిగుంట, గౌరీ నగర్ లో నివాసం ఉంటున్న కరి మున్నిసా బేగం (47)గా గుర్తింపు.

 

మర్రి గుంట జంక్షన్ వద్ద ముందే వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ప్రమాదం.

 

 

పాపానాయుడు స్కూల్ హిందీ ఉపాధ్యాయురాలు గా విధులు.

 

మృతదేహాన్ని తిరుపతి రూయా ఆసుపత్రి తరలింపు.

 

దామినేడు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భర్త కైరుద్దీన్ ఫిర్యాదు.

 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గాజులమండ్యం ఎస్సై పి.వి. సుధాకర్.

 

Related posts

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి12 వరకు పెంపు: కార్యనిర్వహణాధికారి బిసి కార్పొరేషన్ శ్రీదేవి

Garuda Telugu News

టిటిడి అడిషనల్ ఈఓను కలిసిన  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు. 

Garuda Telugu News

ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు

Garuda Telugu News

Leave a Comment