Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు

*అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు*

అయోధ్య :

అయోధ్య లోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలి వస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం భక్తులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు.

Related posts

శ్రీవారి రథోత్సవ సేవలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

Garuda Telugu News

విశాఖ సదస్సుకు 3,500 మందితో భారీ భద్రత.. వైసీపీ విష ప్రచారాన్ని సహించం: హోంమంత్రి అనిత

Garuda Telugu News

విజయవాడ ఊర్మిళనగర్‌లో దారుణం హత్య..*

Garuda Telugu News

Leave a Comment