Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర కార్యవర్గంలో చోటు…

*రాష్ట్ర కార్యవర్గంలో చోటు…*

 

 

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా *S.M.నాగరాజు*

 

ఉమ్మడి చిత్తూరు జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రత్యేక సమావేశం శనివారం కాణిపాకంలో నిర్వహించారు. *ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళి హాజరై పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.* ఈ సమావేశంలో సత్యవేడు ప్రాంతానికి చెందిన సానాటి నాగరాజుకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నాగరాజు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులకు, ఉమ్మడి జిల్లా కార్యవర్గానికి నాగరాజు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు

Garuda Telugu News

డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రాయల్ మల్లీశ్వరి కి ఎమ్మెల్యే ఆదిమూలం సత్కారం

Garuda Telugu News

శేష వాహనం పై విహరించిన శ్రీరామచంద్రమూర్తి…

Garuda Telugu News

Leave a Comment