Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి

*టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి*

 

పిచ్చాటూరు మండలం అడవి కోడియంబేడు కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత ఎస్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు.

 

సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం మధ్యాహ్నం మృతుని స్వగ్రామమైన అడవి కోడియంబేడు కు చేరుకొని శంకర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

 

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, శంకర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కొండకిందవారిపల్లె తాగినీటి సమస్యకు తీరేనా…

Garuda Telugu News

లక్ష్మి, కిరణ్ రాయల్ బాధితురాలు కామెంట్స్

Garuda Telugu News

తిరుమల శ్రీవారి రథసప్తమి సూర్య జయంతి) ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారులు మరియు టిటిడి అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్

Garuda Telugu News

Leave a Comment