Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా రూ.9,34,990/-, అన్నదానం హుండీ ద్వారా రూ.1,39,700/- లు మరియు విదేశీ కరెన్సీ ద్వారా 20 నోట్లు ఆదాయం.

*శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా రూ.9,34,990/-, అన్నదానం హుండీ ద్వారా రూ.1,39,700/- లు మరియు విదేశీ కరెన్సీ ద్వారా 20 నోట్లు ఆదాయం.

* శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమం *తిరుపతి డివిజన్ తనిఖీదారులు శ్రీ P.పణిరాజశయన* వారి పర్యవేక్షణలో *ఆలయ కార్యనిర్వహణాధికారిణి P. లత* వారి అధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

81రోజులకు గాను దేవస్థానము హుండీలు లెక్కింపు ద్వారా రు.9,34,990/- లు అన్నదానం హుండీ ద్వారా రు.1,39,971/- లు ఆదాయం అంతే కాకుండా విదేశీ కరెన్సీ ద్వారా USA ద్వారా 55 డాలర్లు, మలేషియా నుండి 66 RM, కెనడా నుండి 10 డాలర్లు, సింగపూర్ నుండి 16 డాలర్లు, UAE నుండి 10 దినామ్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో KVBపురం పోలీస్ స్టేషన్ నుండి T. కేశవులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు….

 

Related posts

ఓలూరు రాయల చెరువు తెగిపోవడం వల్ల కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే

Garuda Telugu News

ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబుకు ఘన సన్మానం

Garuda Telugu News

గౌరవనీయులైన శ్రీ కోనేటి ఆదిమూలం గారు, శాసనసభ్యులు ,సత్యవేడు నియోజకవర్గం వారి చేతుల మీదుగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది

Garuda Telugu News

Leave a Comment